They complained that the roof of the hospital building and one of the rooms had collapsed

ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలి అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతర పర్యవేక్షణ జరగాలి. నర్వ యాస్పరేషన్ బ్లాక్ లో విసృతంగా పర్యటించిన నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ/ అడిషనల్ మిషన్ డైరెక్టర్ గౌరవ్ కటియార్. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచే దిశగా అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని నీతి ఆయోగ్ డిప్యూటీ సెక్రటరీ/ అడిషనల్ మిషన్ డైరెక్టర్ గౌరవ్ కటియార్ సూచించారు. నారాయణపేట జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం జిల్లాలోని నర్వ యాస్పరేషన్ బ్లాక్ మండలంలోని … Read more

80 percent mapping should be completed within a week

వారం రోజుల్లో 80 శాతం మ్యాపింగ్ పూర్తి చేయాలి నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్   నారాయణ పేట జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రతీ ఇంటికి వెళ్ళి ఖచ్చితమైన ఓటరు గుర్తింపుతో ప్రోసిడింగ్ మ్యాపింగ్, ఎలక్ట్ర రోల్ మ్యాపింగ్ చేపట్టాలని వారం రోజుల్లో ఈ ప్రక్రియను 80 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఎస్ ఐ ఆర్ ( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు, … Read more

The murderers of the baby at the Kummera fair should be punished severely. We should stand by the victims

కుమ్మెర జాతరలో పసికందు హంతకులను కఠినంగా శిక్షించాలి . బాధితులకు అండగా ఉండాలి . సిపిఎం డిమాండ్ నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో కుల వివక్షకు పాల్పడి ,పాప హత్యకు కారణమైన నిందితులపై హత్య కేసు నమోదు చేయాలి, కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాగర్ కర్నూల్ జిల్లా పోలీసు లు తీరుకు నిరసనగా ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన … Read more

Assault on lawyer

ఈ సందర్భంగా న్యాయవాదం ఉద్దేశించి ప్రసంగించిన వక్తలు న్యాయవాద పరిరక్షణ చట్టం యొక్క ఆవశక్కా అతని గురించి మరో న్యాయవాదిపై దాడి జరగక ముందే పెండింగ్లో ఉన్న న్యాయవాద పరిరక్షణ బిల్లును చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు. వృత్తి నిర్వహణలో తమ బాధ్యతలు నిర్వహిస్తున్న న్యాయవాదులు ప్రతి బాధితుల ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులలో ఇప్పటికే దాదాపు 51 మంది న్యాయవాదులు బలైన కరుణాన ప్రభుత్వ పరిశీలనలో ఉన్న న్యాయవాద పరిరక్షణ బిల్లును వెంటనే చట్టంగా మార్చాలని రాష్ట్రవ్యాప్తంగా … Read more

Tight security arrangements at intermediate examination centers

ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS. … పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. … పోలీసులు పరీక్ష కేంద్రం వద్ద అప్రమత్తంగా ఉండాలి. ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా … Read more

Total ban on victory rallies: SP Dr. Vineeth IPS

  విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS గారు తెలిపారు. రెండోవ విడత నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, నాలుగు మండలాల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినా, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ … Read more

The second phase of polling in Narayanpet district was 84.33%.

తేది 14 – 12- 2025, నారాయణపేట జిల్లాలో రెండో విడత పోలింగ్ శాతం 84.33 మొత్తం ఓట్లు 150318 పోలైన ఓట్లు 126769 నారాయణపేట జిల్లాలో రెండో విడత ఎన్నికల పోలింగ్ 84.33 శాతం నమోదు అయింది. రెండో విడత లో దామరగిద్ద, నారాయణ పేట, ధన్వాడ, మరికల్ మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీ ల సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ … Read more

Salute to you, Police Anna.

పోలీస్ అన్నా మీకు సెల్యూట్ పోలీస్ అన్నా మీకు సెల్యూట్నారాయణపేట జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వృద్ధులకు, వికలాంగులకు పోలీసులు పలు రకాల సేవలు అందిస్తున్నారు. ధన్వాడ మండలంలోని రామకృష్ణాయపల్లి ప్రాథమిక పాఠశాల దగ్గర బందోబస్తు లో ఉన్న పోలీస్ ఓటర్లను ఎత్తుకొని ఓటు వేయించారు. పోలీస్ అన్నా మీకు సెల్యూట్ అంటూ పోలీసుల సేవలను అభినందిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులు సేవలు కొనసాగుతున్నాయి

పోలీస్ అన్నా మీకు సెల్యూట్

నారాయణపేట జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వృద్ధులకు, వికలాంగులకు పోలీసులు పలు రకాల సేవలు అందిస్తున్నారు. ధన్వాడ మండలంలోని రామకృష్ణాయపల్లి ప్రాథమిక పాఠశాల దగ్గర బందోబస్తు లో ఉన్న పోలీస్ ఓటర్లను ఎత్తుకొని ఓటు వేయించారు. పోలీస్ అన్నా మీకు సెల్యూట్ అంటూ పోలీసుల సేవలను అభినందిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులు సేవలు కొనసాగుతున్నాయి.