నవంబర్ 15న జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్లో కేసుల పరిష్కరణ Cases to be resolved in special Lok Adalat to be held on November 15
కోసం న్యాయవాదులు సకరించాలి ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు. సోమవారం నారాయణపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు గారు మాట్లాడుతూ న్యాయవాదులతో మాట్లాడు నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుననీ న్యాయవాదులకు ఈ సందర్బంగా తెలిపారు. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, N.I. యాక్ట్ కేసులు, మ్యాట్రిమోనియల్ వివాదాలు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసులు, సివిల్ కేసులు మరియు బ్యాంక్ రికవరీ సూట్లకు … Read more