ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి* ——– జిల్లా కలెక్టర్ ప్రియాంక. నారాయణపేట జిల్లా: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక లబ్ధిదారులకు సూచించారు. దశలవారీగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తే బిల్లులు కూడా త్వరగా మంజూరవుతాయని ఆమె తెలిపారు. మంగళవారం మద్దూరు (మండలం)మున్సిపాలిటీ పరిధిలోని భీంపూర్ గ్రామంలో రూఫ్, స్లాబ్ స్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లతో పాటు గృహప్రవేశం పూర్తయిన మరో ఇంటిని జిల్లా … Read more
Nrpt
Distribution of nano-fertilizers and PSB to farmers
రైతులకు నానో ఎరువులు, పీఎస్బీ పంపిణీ సింగారంలో రైతులకు అవగాహన – క్షేత్రస్థాయిలో వినియోగంపై ప్రదర్శన. నారాయణపేట మండలం సింగారం గ్రామ రైతులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK), నారాయణపేట ఆధ్వర్యంలో నానో యూరియా, నానో డీఏపీ మరియు ఫాస్ఫరస్ సొల్యూబిలైజింగ్ బయోఫెర్టిలైజర్ (PSB)లను పంపిణీ చేశారు. TRVK నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ రైతులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా డా. సత్యనారాయణ మాట్లాడుతూ, నానో ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం ద్వారా … Read more
Distribution of bedsheets, plates, and towels to students.
నారాయణపేట: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నదని జిల్లా మైనారిటీ అధికారి ఎంఏ రషీద్ తెలిపారు. మంగళవారం జిల్లా మైనారిటీ అధికారి నారాయణపేట లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ బాయ్స్ సందర్శించి విద్యార్థులకు బెడ్ షీట్లు ప్లేట్లు , టవల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఏ రషీద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి … Read more
Awareness of cybercrimes is the best defense.
సైబర్ నేరాలపై అవగాహనే ఉత్తమ రక్షణ – ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS నారాయణపేట: సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, ఆన్లైన్ మోసాల నుంచి అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో నేడు తేదీ:05.08.2026 బుధవారం రోజు ఉదయం 10:00 గంటలకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని అభినందన్ గార్డెన్స్లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ … Read more
Mobile App Launch
ప్రమీల ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం – మొబైల్ యాప్ ఆవిష్కరణ సమాజ సేవే ధ్యేయంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రమీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోగులు, వారి సహాయకులు మరియు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీల ఫౌండేషన్ మొబైల్ యాప్ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రమీల ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. కోరం మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఆకలితో ఉన్న వారికి … Read more
Let us continue the ambitions of Rayala Chandrasekhar
◆ రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిద్దాం ఎలాంటి అంతరాలు లేని సమ సమాజం రావాలని తన జీవితాంతం కృషిచేసిన సిపిఐ(ఎమ్ ఎల్)మాస్ లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని సిపిఐ(ఎంఎల్ )మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అన్మేష్ పిలుపునిచ్చారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సందర్భంగా స్థానిక భగత్ సింగ్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల తో నివాళులు అర్పించారు. … Read more
నారాయణపేట నియోజకవర్గంలోని కోయిలకొండ మండలం శేరి వెంకటపూర్ గ్రామంలో ఎస్ ఐ ఆర్ ఫామ్స్ ను ఫిలాప్ చేసి అధికారులకు అందించిన గౌరవ మాజీ శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి గారు వారి సతీమణి స్వాతి రెడ్డి.అదేవిధంగా కోయిలకొండ మండలంలో ఎస్.ఐ.ఆర్ ప్రోగ్రాం గురించి బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులను ఎస్ ఆర్ రెడ్డి సర్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమని అన్నారు. ఓటరు జాబితాలో … Read more
Farmers losing their lands have not received even a single penny to this day.
◆ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు సత్వరమే పరిహారం అందించాలి . ◆ భూనిర్వాసితుల ధర్నా ◆ భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి వెంకట్రామిరెడ్డి డిమాండ్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు సత్వరమే పరిహారం అందివ్వాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షులు జి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు . బుధవారం రోజు ఆ సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర … Read more
The history of exploitation must be changed
దోపిడి చరిత్రను మార్చాలి మన దేశ చరిత్రలో అత్యంత దుర్మార్గం గా ధనికులు కార్మిక వర్గాన్ని, అగ్రకులాలు నిమ్న కులాలను అణిచివేయడం లేదా సామాజికంగా వెలివేయడం జరిగింది. పురుషాదిక్యఅహంకారం తో మహిళలను వివక్షత తో చూడడం ఇటువంటి చరిత్ర చాలా ఉన్నదని ఈ చరిత్రను మార్చాలని అందుకు మనమందరం సిద్ధం కావాలనీ, అందరూ సమానంగా ఉండే సమసమాజం కోసం పోరాడాలని సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.సూర్యం పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక భగత్ … Read more
Don’t leave them in garbage heaps… place them in a ‘cradle’.
చెత్తకుప్పల్లో కాదు.. ‘ఊయల’లో ఉంచండి: కలెక్టర్ సీ.హెచ్ ప్రియాంక* అనివార్య పరిస్థితుల్లో నవజాత శిశువులను రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, చెత్తకుప్పలు వంటి ప్రాంతాల్లో వదిలివేయకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన **’ఊయల’ (Cradle Baby Centre)**లో సురక్షితంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నారాయణపేట ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఊయల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వదిలివేయబడిన శిశువుల ప్రాణాలను కాపాడి వారికి భద్రమైన సంరక్షణ … Read more