ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి* ——– జిల్లా కలెక్టర్ ప్రియాంక. నారాయణపేట జిల్లా: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక లబ్ధిదారులకు సూచించారు. దశలవారీగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తే బిల్లులు కూడా త్వరగా మంజూరవుతాయని ఆమె తెలిపారు. మంగళవారం మద్దూరు (మండలం)మున్సిపాలిటీ పరిధిలోని భీంపూర్ గ్రామంలో రూఫ్, స్లాబ్ స్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లతో పాటు గృహప్రవేశం పూర్తయిన మరో ఇంటిని జిల్లా … Read more
mnmananews
Distribution of nano-fertilizers and PSB to farmers
రైతులకు నానో ఎరువులు, పీఎస్బీ పంపిణీ సింగారంలో రైతులకు అవగాహన – క్షేత్రస్థాయిలో వినియోగంపై ప్రదర్శన. నారాయణపేట మండలం సింగారం గ్రామ రైతులకు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (TRVK), నారాయణపేట ఆధ్వర్యంలో నానో యూరియా, నానో డీఏపీ మరియు ఫాస్ఫరస్ సొల్యూబిలైజింగ్ బయోఫెర్టిలైజర్ (PSB)లను పంపిణీ చేశారు. TRVK నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ రైతులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా డా. సత్యనారాయణ మాట్లాడుతూ, నానో ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వినియోగించడం ద్వారా … Read more
Mandal-wise field visit reports must be submitted immediately.
మండలాల వారీగా క్షేత్రస్థాయి పర్యటనల నివేదికలను వెంటనే సమర్పించాలి. నారాయణపేట: మండలాల వారీగా క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించిన ప్రత్యేక అధికారులు, మండల ఇన్చార్జ్ అధికారులు తమ పర్యటనల నివేదికలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళ వారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లా అధికారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో నియమించిన ప్రత్యేక అధికారులు తాము సందర్శించిన మండలాల్లో ఉన్న మౌలిక వసతుల లోపాలు, … Read more
Mobile App Launch
ప్రమీల ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమం – మొబైల్ యాప్ ఆవిష్కరణ సమాజ సేవే ధ్యేయంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రమీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోగులు, వారి సహాయకులు మరియు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీల ఫౌండేషన్ మొబైల్ యాప్ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రమీల ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. కోరం మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఆకలితో ఉన్న వారికి … Read more
Let us continue the ambitions of Rayala Chandrasekhar
◆ రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిద్దాం ఎలాంటి అంతరాలు లేని సమ సమాజం రావాలని తన జీవితాంతం కృషిచేసిన సిపిఐ(ఎమ్ ఎల్)మాస్ లైన్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని సిపిఐ(ఎంఎల్ )మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అన్మేష్ పిలుపునిచ్చారు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సందర్భంగా స్థానిక భగత్ సింగ్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల తో నివాళులు అర్పించారు. … Read more
నారాయణపేట నియోజకవర్గంలోని కోయిలకొండ మండలం శేరి వెంకటపూర్ గ్రామంలో ఎస్ ఐ ఆర్ ఫామ్స్ ను ఫిలాప్ చేసి అధికారులకు అందించిన గౌరవ మాజీ శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి గారు వారి సతీమణి స్వాతి రెడ్డి.అదేవిధంగా కోయిలకొండ మండలంలో ఎస్.ఐ.ఆర్ ప్రోగ్రాం గురించి బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులను ఎస్ ఆర్ రెడ్డి సర్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యమని అన్నారు. ఓటరు జాబితాలో … Read more
Farmers losing their lands have not received even a single penny to this day.
◆ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు సత్వరమే పరిహారం అందించాలి . ◆ భూనిర్వాసితుల ధర్నా ◆ భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి వెంకట్రామిరెడ్డి డిమాండ్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు సత్వరమే పరిహారం అందివ్వాలని భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షులు జి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు . బుధవారం రోజు ఆ సంఘం ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర … Read more
The history of exploitation must be changed
దోపిడి చరిత్రను మార్చాలి మన దేశ చరిత్రలో అత్యంత దుర్మార్గం గా ధనికులు కార్మిక వర్గాన్ని, అగ్రకులాలు నిమ్న కులాలను అణిచివేయడం లేదా సామాజికంగా వెలివేయడం జరిగింది. పురుషాదిక్యఅహంకారం తో మహిళలను వివక్షత తో చూడడం ఇటువంటి చరిత్ర చాలా ఉన్నదని ఈ చరిత్రను మార్చాలని అందుకు మనమందరం సిద్ధం కావాలనీ, అందరూ సమానంగా ఉండే సమసమాజం కోసం పోరాడాలని సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.సూర్యం పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక భగత్ … Read more
అఖిల భారతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ దినేష్ కులకర్ణి నారాయణపేట రాక పర్బాని జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ నారాయణపేట పట్టణంలో కూతురు ఇంటికి అఖిలభారత ప్రధాన కార్యదర్శి దినేష్ కూల్ కర్ణి వచ్చిన సందర్భంగా వారి వెంబడి కర్ణాటక రాష్ట్రానికి భారతీయ కిసాన్ సంగ్ చెందిన జగదీష్ రైతు నాయకులు మరియు పొత్తుల్ రైతు నాయకులు నారాయణపేటకు వచ్చిన సందర్భంగా భారతీయ కిసాన్ సాంగ్ రాష్ట్ర జోనల్ జోనల్ కార్యదర్శి వెంకోబా జిల్లా కార్యదర్శి … Read more
Capitalist society must be transformed.
నేడు కొనసాగుతున్న పెట్టుబడి దారి సమాజాన్ని మార్చాలని సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలని సిపిఐ( ఎంఎల్)మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు ఎస్ఎల్ పద్మ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణ పేట భగత్ సింగ్ భవన్లో జరిగిన మాస్ లైన్ పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై ‘ “మార్క్సిస్ట్ రాజకీయ అర్థశాస్త్రం’” అనే అంశాన్ని బోధించారు. ఈ క్లాసులో భాగంగా నేడు బోధిస్తు, కొనసాగుతున్నటువంటి ఆర్థిక శాస్త్ర సూత్రాలు పెట్టుబడిదారి సమాజం కోసం … Read more